Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ బిర్యానీ మసాలాను అమ్మిన పాపానికి?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:00 IST)
మహారాష్ట్రలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో పాకిస్థాన్ బిర్యానీ మసాలా అమ్మడానికి వ్యతిరేకంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, పాల్గర్ జిల్లాలోని బిగ్ బజార్ సూపర్ మార్కెట్లో.. పాకిస్థాన్‌లో తయారైన బిర్యానీ మసాలాను కూడా అమ్మబడుతోంది. ఈ సూపర్ మార్కెట్‌కు భారీ ఎత్తున వినియోగదారులు వచ్చి వెళ్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బిర్యానీ మసాలాను మహారాష్ట్రలో అమ్మడం ఏమిటని శివసేన కార్యకర్తలు సూపర్ మార్కెట్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో షాపు ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపై సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ముందుగా ఆందోళనకారులతో షాపు మేనేజర్ మాట్లాడారు. అయినా మేనేజర్‌తో చర్చలకు శివసేన కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments