Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌కి వెళ్లిన శివసేన ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి

Webdunia
గురువారం, 12 మే 2022 (17:21 IST)
MLA
కుటుంబంతో విహార యాత్ర కోసం దుబాయ్‌కి వెళ్లిన ముంబైకి చెందిన ఓ శివసేన ఎమ్మెల్యే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ పర్యటనకు వెళ్లిన శివసేన ఎమ్మెల్యే రమేశ్ లక్టే అక్కడ గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది.
 
ఆయన వయసు 52 ఏళ్లు. ఎమ్మెల్యే రమేశ్ భౌతికదేహాన్ని గురువారం ముంబై తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా.. ముంబైలోని అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కావడానికి ముందు ఆయన బీఎంసీ కార్పొరేటర్‌గా కూడా చేశారు. 
 
కాంగ్రెస్‌కు చెందిన సురేష్ శెట్టిని ఓడించి, 2014లో అంధేరీ ఈస్ట్ నుంచి మహారాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం పటేల్‌ను ఓడించారు. కాగా, ఎమ్మెల్యే రమేశ్ మృతి పట్ల శివసేన నేతలు నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments