Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలతో బయటపడిన శౌర్య చక్ర అవార్డు గ్రహీత వరుణ్ సింగ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (10:34 IST)
తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డీఎస్ఎస్‌సి)లో డైరక్టింగ్ సాఫ్ట్ గ్రూప్ కెప్టెన్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత  వరుణ్ సింగ్ 48 గంటల తీవ్ర చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
బుధవారం కూనూర్ సమీపంలో జరిగిన మి-17వి5 హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఇతనేనని తమిళనాడు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో వరుణ్ సింగ్‌ను తీవ్ర చికిత్స అనంతరం వైద్యులు రక్షించారని తెలిపారు.   
 
వరుణ్ సింగ్ ఇటీవల వింగ్ కమాండర్ నుండి గ్రూప్ కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. ఇటీవల డిఎస్‌ఎస్‌సిలో చేరాడు. ఇక విమాన ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, ఇతర అధికారులు సహా మిగిలిన 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments