Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:24 IST)
ముంబై- పుణె మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్‌వే పై ఎన్సీపీ నేత శరద్ పవార్‌కు త‌ృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. శరద్‌పవార్ కాన్వాయ్‌లోని ఓ వాహనం తొలుత బోల్తా పడింది.

అయితే అప్పటికే శరద్‌పవార్ వాహనం దాటి వెళ్లడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ జీపు రోడ్డుపై బోల్తా కొట్టింది.

ఆ జీపులోని డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు పుణే జిల్లా రూరల్ పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments