Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట ఫ్రైడ్ రైస్ తిని.. ముక్కులో రక్తం కారింది.. బాలిక మృతి.. ఎక్కడ?

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (23:00 IST)
ఏడేళ్ల బాలిక రాత్రిపూట ఫ్రైడ్ రైస్ తిని ప్రాణాలు కోల్పోయింది. ఫ్రైడ్ రైస్ తీసుకోవడం ద్వారా ముక్కులో రక్తం కారడంతో మృతి చెందింది. శుక్రవారం తమిళనాడు సేలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫాస్ట్ ఫుడ్స్ తీసుకునే ఈ బాలిక శుక్రవారం కూడా ఫ్రైడ్ రైస్ తీసుకుంది. 
 
ఎస్ లక్ష్మీకుమారి అనే ఏడేళ్ల బాలిక ఫ్రైడ్ రైస్‌ను ఇష్టపడుతుండటంతో, ఆమె క్రమం తప్పకుండా తినేదని, శుక్రవారం రాత్రి ఆమె భోజనంలో ఫ్రైడ్ రైస్, చపాతీ, వంకాయల కూర ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత పది గంటల సమయంలో బాలిక ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైందని ఆమె తల్లి ఎస్ పూజాకుమారి వాపోయారు. 
 
చిన్నారి తల్లిదండ్రులు ఆమెను సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. బాలిక మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారు. విచారణ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments