Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో వాయు కాలుష్యం-మళ్లీ మూతపడనున్న పాఠశాలలు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (18:03 IST)
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వేధిస్తుంది. ఇప్పటికే కరోనా ఒకవైపు... వాయు కాలుష్యం మరోవైపు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో వాయు కాలుష్య సంక్షోభం కారణంగా ఢిల్లీలో శుక్రవారం నుంచి పాఠశాలలు మూసివేయనున్నారు. దీంతో సోమవారమే ప్రారంభమైన పాఠశాలలు మళ్లీ మూతపడనున్నాయి.
 
ఈ మేరకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలు మూసి ఉంటాయని ఢిల్లీ మంత్రి గోపాల్‌ రాయ్ గురువారం వెల్లడించారు. కాలుష్య పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడంపై సుప్రీం ఢిల్లీ సర్కారుపై ఫైర్ అయ్యింది. 
 
మూడు నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. కానీ పెద్దలు ఇంటినుంచి పనిచేస్తున్నారు.. ఇదేంటి అంటూ సుప్రీం కోర్టు మందలించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా సుప్రీంకు వివరణ ఇచ్చింది. 
 
గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకొని పాఠశాలలు తెరిచామని ఢిల్లీ సర్కారు వెల్లడించింది. అయితే వాయు కాలుష్య స్థాయులు మళ్లీ పెరిగాయి. దీంతో పాఠశాలలు మూతపడనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments