హైదరాబాదుకు వచ్చేసిన ఒమిక్రాన్... బ్రిటన్ నుంచి ఇండియాకు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (17:53 IST)
భారత్‌లోకి ఒమిక్రన్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ పట్ల అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాదుకే ఒమిక్రాన్ వచ్చేసింది. ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు నిర్థారణ అయినట్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు తెలిపారు. 
 
అలాగే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం మహిళ నమూనాలను ల్యాబుకు పంపినట్లు శ్రీనివాస్ రావు తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు 325 మంది రాగా.. వారిలో మహిళకు పాజిటివ్‌ రావడంతో.. ఆమెను గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. నెగెటివ్ వచ్చిన వారికి వారం తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments