Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఆరుగురు బాలికలపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (19:31 IST)
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉపాధ్యాయ వ్యత్తికే కళంకం తెచ్చాడు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఏకంగా ఆరుగురు మైనర్ విద్యార్థినులను అత్యాచారానికి పాల్పడ్డాడు. సెల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు బానిసైన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ జిల్లాలోని సదర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రమేష్ చంద్ర కటారా అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడుగా ఉన్నాడు. తాజాగా సదర్ పోలీస్ స్టేషన్లలో 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆరుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. ఇంకా నిందితుడి వద్ద రెండు మొబైల్స్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments