Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఆరుగురు బాలికలపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (19:31 IST)
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉపాధ్యాయ వ్యత్తికే కళంకం తెచ్చాడు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ ఏకంగా ఆరుగురు మైనర్ విద్యార్థినులను అత్యాచారానికి పాల్పడ్డాడు. సెల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసేందుకు బానిసైన ప్రిన్సిపాల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాజస్థాన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌ జిల్లాలోని సదర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రమేష్ చంద్ర కటారా అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడుగా ఉన్నాడు. తాజాగా సదర్ పోలీస్ స్టేషన్లలో 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆరుగురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తేలింది. ఇంకా నిందితుడి వద్ద రెండు మొబైల్స్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments