Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య రంగానికి రూ.50 వేల కోట్లు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (07:48 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం మరిన్ని ఉద్దీపనలు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు గత మేలో ఆత్మనిర్భర భారత్‌ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

వైద్యరంగంపై ప్రత్యేక దఅష్టి సారించారు. 1. టైర్‌ 2, 3 పట్టణాల్లో వైద్యసౌకర్యాల కల్పన విస్తరణ, 2. యుపిలో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దఅష్టి, 3. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్లు కేటాయింపు, 4. కొవిడ్‌ ప్రభావిత రంగాలకు రూ.1.1 లక్షల కోట్ల రుణ హామీ, 5. వైద్య సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్ల కేటాయింపు, 6. ఇతర రంగాలకు రూ.60 వేల కోట్ల కేటాయింపు,

7. వైద్య, ఆరోగ్యశాఖకు సహాయం అందించే సంస్థలకు అండగా ఉండనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అత్యవసర క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ) చేయూతనందించవచ్చని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments