Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో దశను ఎదుర్కొవడానికి రూ.23,123 కోట్ల నిధులు: కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:38 IST)
కోవిడ్‌ - 19 మూడో దశను ఎదుర్కొవడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఇందుకోసం రూ.23,123 కోట్ల నిధులను కేటాయించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ తెలిపారు.

ఈ దశ ఇతరులకన్నా చిన్నారులపై అధికంగా ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో శిశు వైద్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు.

తన సొంత హిమాచల్‌ ప్రదేశ్‌ లో జన ఆశ్వీర్వాద్‌ యాత్రలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments