Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:25 IST)
రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైఎస్సార్ జిల్లా ఆర్జీయూకేటీ చాన్సలర్ చెంచురెడ్డి తెలిపారు.

సెప్టెంబర్ 26న ప్రవేశ పరీక్ష ఉంటుందని, దీని ద్వారా నాలుగు వేల సీట్లు భర్తీ చేయ నున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వంద మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ యేడాది వేసవిలో వరుస చిత్రాల రిలీజ్.. టాలీవుడ్ క్యాచ్ చేసుకున్నట్టేనా?

భారతీయ బాహుబలితో అనుపమ్ ఖేర్ - తన 544వ చిత్రమంటూ...

జర్నలిస్టుపై దాడి కేసు- మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments