Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 9 మందికి కరోనా

ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 9 మందికి కరోనా
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (19:49 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. ఎప్పుడు నుంచి ఎలా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి ఉంది.. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్ కరోనా కలకలం సృష్టించింది.
 
ఒకే పోలీస్ స్టేషన్‌లో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. అనుమానంతో అందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 
అయితే, సీఐ, ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ సహా మొత్తం 9 మంది పోలీసు సిబ్బంది మహమ్మారి బారినపడినట్టు తేలింది.. ఇక, అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. ఆ పీఎస్‌కు సంబంధించిన అధికారులు, సిబ్బంది.. వారి కుటుంబసభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేపనిలో పడిపోయారు..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త విమానానికి టెస్ట్ - గాల్లో మంటలు.. కుప్పకూలిన సైనిక విమానం