Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో సరికొత్త వివాదం : బైబిల్ గ్రంథానికి నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:26 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన కర్నాటక వివాదాస్పాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవలే హిజాబ్ వివాదం చెలరేగింది. ఇది దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. న్యాయస్థానం జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది. ఇపుడు మరో వివాదం చెలరేగింది. 
 
బెంగుళూరు క్లారెన్స్ హైస్కూల్‌లో పవిత్ర గ్రంథం బైబిల్‌ను పాఠశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లడానికి తమ పిల్లలకు అభ్యంతరం లేదని తల్లిదండ్రుల నుంచి హమీ తీసుకుంది. దీనిపై రైట్ వింగ్ హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ జన జాగరణ్ సమితి పాఠశాల చర్యను వ్యతిరేకించంది. పాఠశాల హిందూయేతర విద్యార్థులను బైబిల్ చదవాలని బలవంతం చేస్తుందని సంస్థ ప్రతినిధి మోహన్ గౌడ్ ఆరోపించారు.
 
మరోవైపు, పాఠశా యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. పాఠశాల బైబిల్ విద్యను అందజేస్తుందని తెలిపారు. పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులు కూడా ఉన్నారని, వారిపై బైబిల్‌లోని బోధనలను బలవంతంగా నేర్చుకునేలా ఒత్తిడి చేస్తున్నారని హిందూ జన జాగృతి పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments