Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో సరికొత్త వివాదం : బైబిల్ గ్రంథానికి నో ఎంట్రీ

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:26 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన కర్నాటక వివాదాస్పాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవలే హిజాబ్ వివాదం చెలరేగింది. ఇది దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. న్యాయస్థానం జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది. ఇపుడు మరో వివాదం చెలరేగింది. 
 
బెంగుళూరు క్లారెన్స్ హైస్కూల్‌లో పవిత్ర గ్రంథం బైబిల్‌ను పాఠశాల ప్రాంగణంలోకి తీసుకెళ్లడానికి తమ పిల్లలకు అభ్యంతరం లేదని తల్లిదండ్రుల నుంచి హమీ తీసుకుంది. దీనిపై రైట్ వింగ్ హిందూ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందూ జన జాగరణ్ సమితి పాఠశాల చర్యను వ్యతిరేకించంది. పాఠశాల హిందూయేతర విద్యార్థులను బైబిల్ చదవాలని బలవంతం చేస్తుందని సంస్థ ప్రతినిధి మోహన్ గౌడ్ ఆరోపించారు.
 
మరోవైపు, పాఠశా యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. పాఠశాల బైబిల్ విద్యను అందజేస్తుందని తెలిపారు. పాఠశాలలో క్రైస్తవేతర విద్యార్థులు కూడా ఉన్నారని, వారిపై బైబిల్‌లోని బోధనలను బలవంతంగా నేర్చుకునేలా ఒత్తిడి చేస్తున్నారని హిందూ జన జాగృతి పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments