Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్
Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:16 IST)
బాంబే స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్ సూచీలు ఈ వారం నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 
 
ఇందులో భాగంగా సోమవారం ఉదయం బీఎస్ఈ 701 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ మార్క్ 56,495 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 16,955 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ, మారుతీ షేర్లు లాభాల బాటలో కొనసాగుతుండగా, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్అండ్‌టీ సంస్థలు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments