Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వాసుపత్రి మంచంపైన ఆశా వర్కర్‌తో రాసలీల, సస్పెన్షన్ వేటు

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:36 IST)
కర్ణాటకలో ప్రజల ప్రతినిధుల వరుస లైంగిక కుంభకోణ వీడియోలు బయటకు రావడంతో, ప్రజలు ఆ రాజకీయ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోలి ఓ యువతితో చేసిన లైంగిక కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
 
అదలావుండగానే తాజాగా ఒక రాజకీయ నాయకుడు- ఆశా కార్యకర్త వీడియో వెలుగులోకి రావడంతో కర్ణాటక ప్రజలు షాక్ అయ్యారు. ఆశా కార్యకర్త, రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఆసుపత్రి మంచం మీద పడుకుని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిసిటివి కెమెరాలు ఉండటం వారు మరచిపోయారు.
 
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కర్ణాటక ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం