Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు సత్వరమే అందాలి : కృష్ణాజిల్లా కలెక్టర్

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:27 IST)
కృష్ణాజిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు  కోవిడ్  పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో  సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ ఏ ఎన్ డి ఇంతియాజ్ పేర్కొన్నారు. 

కృష్ణా జిల్లాకు సంబంధించి  బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 12, 956 మందికి వాక్సినేషన్ కార్యక్రమం జరిపినట్లు ఇంతియాజ్ సమాచారం ఇచ్చారు. కోవిడ్ నిర్దారణ పరీక్షలను రెండింతలు చేయాలని, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను 1000కి పైగా పెంచాలన్నారు.

రోజుకు 1.25 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని.. అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో కోవడ్ వ్యాప్తిని నియంత్రించుటకు తీసుకోవాల్సిన తగు చర్యల గురించి నిర్దేశించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments