Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు సత్వరమే అందాలి : కృష్ణాజిల్లా కలెక్టర్

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:27 IST)
కృష్ణాజిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని  అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు  కోవిడ్  పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో  సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ ఏ ఎన్ డి ఇంతియాజ్ పేర్కొన్నారు. 

కృష్ణా జిల్లాకు సంబంధించి  బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 12, 956 మందికి వాక్సినేషన్ కార్యక్రమం జరిపినట్లు ఇంతియాజ్ సమాచారం ఇచ్చారు. కోవిడ్ నిర్దారణ పరీక్షలను రెండింతలు చేయాలని, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను 1000కి పైగా పెంచాలన్నారు.

రోజుకు 1.25 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని.. అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో కోవడ్ వ్యాప్తిని నియంత్రించుటకు తీసుకోవాల్సిన తగు చర్యల గురించి నిర్దేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments