Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘాట్ రోడ్డుపై వెళ్తూ అదుపుతప్పి లోయలో పడ్డ కారు: ఐదుగురు మృతి

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (15:29 IST)
జమ్మూకాశ్మీర్ సాంబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కాశ్మీరు లోని సాంబా ఘాట్ రోడ్డుపై వెళుతున్నఎస్.యు.వి వాహనం అదుపు తప్పి పక్కనే వున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

 
ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయకచర్యలు అందించారు. ఈ ప్రమాదంలో లోయలో పడిన కారు నుజ్జునుజ్జయింది. కాగా ప్రయాణికులు పంజాబ్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments