Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేజ్రీవాల్ : లీటరు పెట్రోల్‌పై...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (15:17 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రజారంజక పాలన సాగిస్తూ ప్రతి ఒక్కరి మన్నలతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. పెట్రోల్‌పై 30 శాతం ఎక్సైజ్ సుంకాన్ని 19.40 శాతానికి తగ్గించింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.8 మేరకు తగ్గనుంది. 
 
తగ్గించిన కొత్త రేట్లు బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ మంత్రిమండలి బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎంవో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైరు దేశ వ్యాప్తంగా గత 27 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు.. నవంబరు 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10, రూ.5 మేరకు తగ్గించిన విషయం తెల్సిందే. దీంతో కొంతమేరకు వినియోగదారులకు ఉపశమనం లభించింది. 

సంబంధిత వార్తలు

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments