Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాపాద యాత్రకు సర్వేపల్లిలో అడ్డంకులు... మ‌హిళ‌ల ధ‌ర్నా

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (15:00 IST)
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో అమ‌రావ‌తి మ‌హా పాద యాత్ర‌కు ఆటంకం క‌లిగింది. దీనితో పోలీసుల తీరు నిర‌స‌న‌గా అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. పాదయాత్రలో సర్వ మతాలకు సంబంధించిన వాహనాలకు అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను త‌మ‌తో పంపాలని రైతులు ఆందోళన చేయ‌డంతో ఇరువ‌ర్గాల‌కు మ‌ధ్య పోలీసులతో వాగ్వాదం జ‌రిగింది. 
 
పాదయాత్ర ప్రారంభం నుంచి వస్తున్నవాహనాలకు లేని అభ్యంతరం, ఇప్పుడెందుకని రైతులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించారు. మ‌హిళ‌లు రోడ్డుపై కూర్చుని ఆందోళన చేపట్టారు. దీనితో అమ‌రావ‌తి 
రైతులకు పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజలు మద్దతు ప‌లికారు. ఈ ఆందోళ‌న‌, ధ‌ర్నాతో పొదలకూరు మార్గంలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. 
 
 
అమరావతి మహా పాదయాత్రకు నెల్లూరులో ఆటంకాలు కల్పించడం, భోజనాల ఏర్పాట్లను తొలగించటం క్షంతవ్యం కాద‌ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఖండించారు.  మ‌హా పాద‌యాత్ర‌కు ఎలాంటి ఆటంకాలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఇది 
అమరావతి ఉద్యమం 5 కోట్ల ఆంధ్రుల ఉద్యమం అని ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments