Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గొప్పతనం గురించి తెలుసుకున్నారు.. మళ్లీ కోర్టులోనే పెళ్లి..!

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:31 IST)
విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన జంటకు కోర్టులోనే మళ్లీ పెళ్లి జరిగింది. ఈ ఘటన ఒడిశాలోని జయపురం కోర్టులో చోటుచేసుకుంది. పాత్ర పుట్ గ్రామానికి చెందిన ఫల్గుణి హోతా అనే వ్యక్తి 2016లో అనిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2018లో ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. దాంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
 
ఈ కేసుపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. అయితే కోర్టులో పెళ్లి గురించి… పెళ్లి గొప్పతనం గురించి పెద్దలు ఆ జంటకు వివరించారు. దాంతో విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్న ఆ జంట కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దాంతో మళ్ళీ వారిద్దరికీ కోర్టులో పెళ్లి చేశారు. ఇద్దరూ కలిసి ఉండేందుకు ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు కూడా ఆనందం వ్యక్తం చేశాయి.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments