Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ ఆధార్ కార్డ్ లింక్ : జూన్ 30 వరకు పొడిగింపు

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (22:32 IST)
2022 సంవత్సరం మార్చి 31వ తేదీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డులను లింక్ చేసుకోవడానికి చివరి తేదీ కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది.

2022 సంవత్సరం జూన్ 30వ తేదీ రేషన్ కార్డులను ఆధార్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఇప్పటివరకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోని వాళ్లు వెంటనే లింక్ చేసుకుంటే మంచిది
 
ఇకపోతే.. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలని అనుకుంటే రేషన్ కార్డుకు ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలి. 
 
వలస కూలీలకు, కార్మికులకు ఈ స్కీమ్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉండగా అర్హతల ఆధారంగా రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉంటాయి.
 
రేషన్ కార్డును బట్టి పొందే ప్రయోజనాల విషయంలో కూడా మార్పులు ఉంటాయి. రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments