Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో అరుదైన శ్వేతనాగు.. తెలుపు రంగులో మెరిసిపోయింది..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (14:08 IST)
బెంగళూరు మహానగరంలో అరుదైన శ్వేతనాగు కనిపించింది. సిలికాన్ సిటీలోని న్యాయంగ లేఅవుట్ వద్ద పూర్తిగా తెలుగు రంగులో మెరిసిపోతున్న ఆ నాగుపామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. నాగుపాముకు భిన్నంగా తెల్లని రంగులో వున్న ఆ విష సర్పాన్ని చూసిన ప్రజలు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. 
 
స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ మోహన్.. ఆ పామును పట్టుకుని అందరికీ చూపెట్టారు. ఇది చాలా అరుదైన సర్పం అని, ఇలాంటివి సాధారణంగా అడవుల్లో ఉంటాయని చెప్పారు. అడవుల్లో వుండే ఈ శ్వేతనాగులు ప్రజలుండే ప్రాంతాల్లో కనిపించడం అరుదని చెప్పారు. ఇక మోహన్ పట్టుకున్న శ్వేతనాగును అడవుల్లో వదిలేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments