Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల నుంచి వేధింపులు.. పదో తరగతిలో మూడుసార్లు అబార్షన్.. కారణం?

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (17:46 IST)
ఆ బాలికకు నాలుగేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగింది. దీనికి కారణం మేనమామ. కానీ సంవత్సరాల పాటు లైంగిక దాడికి గురైన ఆమె 40 ఏళ్లలో కోర్టులో కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ.. కోర్టులో తన మేనమామపై లైంగిక దాడి కేసు దాఖలు చేసింది. 
 
అందులో 1981వ సంవత్సరంలో తనకు నాలుగేళ్లు. ఆ సమయంలో తొలిసారిగా తన మేనమామ ద్వారా తనకు లైంగిక వేధింపులు ప్రారంభమైనాయి. అంతేగాకుండా పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగిందని.. అప్పటివరకు లైంగిక వేధింపులు, దాడికి గురైనానని బాధితురాలు కోర్టుకు ఫిర్యాదు చేసింది.
 
గత 2014వ సంవత్సరం తనకు భర్తతో విడాకులు అయ్యాక ఈ వేధింపులు అధికమైనాయని.. ఇప్పటివరకు ఈ వేధింపులు ఆగలేదని కోర్టుకు సమర్పించిన ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలియజేసినా.. ఫలితం లేదని వాపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం