Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల నుంచి వేధింపులు.. పదో తరగతిలో మూడుసార్లు అబార్షన్.. కారణం?

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (17:46 IST)
ఆ బాలికకు నాలుగేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగింది. దీనికి కారణం మేనమామ. కానీ సంవత్సరాల పాటు లైంగిక దాడికి గురైన ఆమె 40 ఏళ్లలో కోర్టులో కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళ.. కోర్టులో తన మేనమామపై లైంగిక దాడి కేసు దాఖలు చేసింది. 
 
అందులో 1981వ సంవత్సరంలో తనకు నాలుగేళ్లు. ఆ సమయంలో తొలిసారిగా తన మేనమామ ద్వారా తనకు లైంగిక వేధింపులు ప్రారంభమైనాయి. అంతేగాకుండా పదో తరగతి చదువుతుండగా మూడుసార్లు గర్భస్రావం జరిగిందని.. అప్పటివరకు లైంగిక వేధింపులు, దాడికి గురైనానని బాధితురాలు కోర్టుకు ఫిర్యాదు చేసింది.
 
గత 2014వ సంవత్సరం తనకు భర్తతో విడాకులు అయ్యాక ఈ వేధింపులు అధికమైనాయని.. ఇప్పటివరకు ఈ వేధింపులు ఆగలేదని కోర్టుకు సమర్పించిన ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలియజేసినా.. ఫలితం లేదని వాపోయింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం