Webdunia - Bharat's app for daily news and videos

Install App

2023 నాటికి తెరుచుకోనున్న అయోధ్య రామాలయం తలుపులు

Webdunia
శనివారం, 17 జులై 2021 (15:09 IST)
దేశంలోని రామభక్తులందరూ ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం తలుపులు 2023 నాటికి తెరుచుకోనున్నాయి. ఏడాది చివరినాటికి భక్తులకు శ్రీరామదర్శనం కల్పించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. 15మంది సభ్యలున్న ఈ ట్రస్టు రెండురోజులపాటు సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ మాజీ సలహాదారు, ట్రస్ట్ చీఫ్ నృపేంద్రమిశ్రా అధ్యక్షత వహించారు. 
 
ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులతోపాటు గర్భగుడిలో మూలమూర్తి ప్రతిష్ఠాపన, భక్తులకు దర్శనభాగ్యం కల్పించే విషయాన్ని ట్రస్టు కూలంకషంగా చర్చించింది. సమావేశం వివరాలను ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో విలేకరులకు వివరించారు.
 
'గత రెండు రోజులుగా జరిగిన సమావేశంలో 2023 చివరినాటికల్లా భక్తులకు 'భగవాన్' దర్శనం కల్పించే విషయమై చర్చించాం. . గర్భగుడి నిర్మాణం, మూలమూర్తి ప్రతిష్ఠాపన అంశాలనూ చర్చించాం. మొత్తం నిర్మాణం పర్యావరణ అనుకూలమైన విధంగా జరుగుతోంది. 2025నాటికి మొత్తం 70 ఎకరాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments