Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ ఖాళీ స్థానాలకు ఎన్నికలు

Webdunia
గురువారం, 12 మే 2022 (16:52 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. దేశంలో 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 
 
అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ మే 31వ తేదీన చివరి తేదీగా నిర్ణయించారు. అలాగే, స్క్రూటినీ జూన్ 1వ తేదీన జరుగుతుంది. 
 
నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 చివరి తేదీ కాగా జూన్ 10న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సురేశ్ ప్రభు, వైఎస్ చౌదరి, వి.విజయసాయి రెడ్డి, టీజీ వెంకటేష్‌ల పదవీకాలం జూన్‌ 21తో ముగియనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కెప్టెన్ వీ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్‌ల పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు జూన్ పదో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments