Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిగేడియల్ లిద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాజ్‌నాథ్

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:48 IST)
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరి అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రమాదంలో మరణించిన వారిలో సీడీఎస్ బ్రిగేడియర్ లిద్దర్ కూడా ఉన్నారు. ఈయన భౌతికకాయానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నివాళులు అర్పించారు. ఈయన అంత్యక్రియలు ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, లిద్దర భౌతికకాయానికి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్, ఎయిర్ చీఫ్ వీఆర్ చౌధరిలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లిద్దర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వీరి రోదనలు మిన్నంటుతున్నాయి. వీరిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments