Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియోపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - 53 మంది వలస కూలీల మృతి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:27 IST)
మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 53 మంది మృత్యువాతపడ్డారు. చియాపాస్‌లో వలస కూలీలతో వెళుతున్న ట్రక్కులారీ ఒకటి ఫుట్‌పాత్ డివైడర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది చనిపోగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఇదిలావుంటే, మృతులతోపాటు.. క్షతగాత్రులు అమెరికాకు చెందినవారిగా గుర్తించారు. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘోర ఘటన జరిగింది. ట్రక్కులో వంద మందికిపై వలస కూలీలకు పైగా ఉన్నప్పటికీ డ్రైవర్ అమితవేగంతో వాహనాన్ని నడిపారు. అది నియంత్రణ కోల్పోయి డివైడర్ గోడను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments