Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియోపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - 53 మంది వలస కూలీల మృతి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:27 IST)
మెక్సికో దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 53 మంది మృత్యువాతపడ్డారు. చియాపాస్‌లో వలస కూలీలతో వెళుతున్న ట్రక్కులారీ ఒకటి ఫుట్‌పాత్ డివైడర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది చనిపోగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఇదిలావుంటే, మృతులతోపాటు.. క్షతగాత్రులు అమెరికాకు చెందినవారిగా గుర్తించారు. గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘోర ఘటన జరిగింది. ట్రక్కులో వంద మందికిపై వలస కూలీలకు పైగా ఉన్నప్పటికీ డ్రైవర్ అమితవేగంతో వాహనాన్ని నడిపారు. అది నియంత్రణ కోల్పోయి డివైడర్ గోడను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments