Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ హంతకురాలు నళిని నిరాహార దీక్ష

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (18:03 IST)
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకురాలు ఎస్ నళిని శ్రీహరన్ వెల్లూరు మహిళా జైలులో శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమె ప్రస్తుతం తన భర్తతోపాటు జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
 
నళిని శుక్రవారం రాత్రి జైలు అధికారులకు ఓ లేఖ సమర్పించారు. తాను శనివారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. శనివారం ఉదయం ఆమె అల్పాహారాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.

తనతోపాటు తన భర్త శ్రీహరన్ వురపు మురుగన్ 28 ఏళ్ళ నుంచి జైలు జీవితం గడుపుతున్నామని, తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఒకే ఒక కుమార్తె ఉందని, ఆమెకు తాము దూరమయ్యామని పేర్కొన్నారు.

తమను త్వరగా విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పిటిషన్లను ఆమె సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments