Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సర్కారుకు వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ!

Webdunia
ఆదివారం, 10 మే 2020 (15:03 IST)
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గట్టివార్నింగ్ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాలు వద్దనీ, తక్షణం మద్యం దుకాణాలను మూసివేయాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై ప్రభుత్వం అప్పీల్ చేసింది. 
 
ఈ విషయంపై అనేక మంది సెలెబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టవేయలేని ఈ సర్కారుకు మద్యం విక్రయాలు అంత ముఖ్యమా అంటూ నిలదీస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఒకవేళ మద్యం దుకాణాలు తెరిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామన్న ఆశలు వదులుకోవాల్సిందేనని అధికార పార్టీపై వ్యాఖ్యలు చేశారు. ఆదాయ మార్గాల కోసం ఇతర మార్గాలపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.
 
కాగా, తమిళనాడులో మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ప్రభుత్వానికి రెండు రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దీనిపై స్టే కోరుతూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆన్‍లైన్ ద్వారా మద్యం విక్రయించడం, డోర్ డెలివరి చేయడం సాధ్యం కాదని తన పిటిషన్‌లో పళనిస్వామి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments