Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో అద్భుతం: భూమి నుంచి ఉప్పెనలా నీటి ప్రవాహం (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:48 IST)
Borewell
రాజస్థాన్‌లో అద్భుతం జరిగింది. జైసల్మేర్‌లో ఒక వ్యక్తికి చెందిన పొలంలో బోర్‌వెల్ వేస్తున్నప్పుడు.. భూమి నుంచి ఉప్పెనలా నీటి ప్రవాహం ఉప్పొంగింది. దీనిని చూసేందుకు స్థానిక జనం భారీగా తరలివచ్చారు. 
 
ఒకప్పుడు ఈ ప్రాంతంలో సరస్వతి నది ప్రవహించేదని.. ఆ నదే ఇప్పుడు ఉప్పొంగుతోందంటూ స్థానిక ప్రజల నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 
 
నీరు ఫౌంటెన్ లాగా ఉప్పొంగింది. కానీ రెండు రోజుల తర్వాత ఆగిపోయింది. రహస్యమైన లీక్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానికులలో ఆందోళనలను పెంచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments