Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది మగాళ్ళ రాష్ట్రం - అందుకే రేప్ కేసుల్లో అగ్రస్థానం : రాజస్థాన్ మంత్రి

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (10:15 IST)
తమది మగాళ్ళ రాష్ట్రమని అందుకే అత్యాచార కేసుల్లో మొదటి స్థానంలో ఉందని రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ చెప్పారు. ఈ ప్రకటన కూడా సాక్షాత్ రాష్ట్ర అసెంబ్లీలో చేశారు. మనది మొగోళ్ళ రాష్ట్రం. అందుకే రేప్ కేసుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్వపక్షంతో పాటు విపక్షంలో సైతం విమర్శలు చెలరేగాయి. 
 
"మనం అత్యాచారం కేసుల్లో మొదటిస్థానంలో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం లైంగిక దాడి కేసుల్లో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నామంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రం" అని అసెంభ్లీ సాక్షికా తెలిపారు. ఈ వ్యాఖ్యలప రాష్ట్రంలోని మమహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం