Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది మగాళ్ళ రాష్ట్రం - అందుకే రేప్ కేసుల్లో అగ్రస్థానం : రాజస్థాన్ మంత్రి

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (10:15 IST)
తమది మగాళ్ళ రాష్ట్రమని అందుకే అత్యాచార కేసుల్లో మొదటి స్థానంలో ఉందని రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ చెప్పారు. ఈ ప్రకటన కూడా సాక్షాత్ రాష్ట్ర అసెంబ్లీలో చేశారు. మనది మొగోళ్ళ రాష్ట్రం. అందుకే రేప్ కేసుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్వపక్షంతో పాటు విపక్షంలో సైతం విమర్శలు చెలరేగాయి. 
 
"మనం అత్యాచారం కేసుల్లో మొదటిస్థానంలో ఉన్నాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం లైంగిక దాడి కేసుల్లో అగ్రస్థానంలో ఎందుకు ఉన్నామంటే రాజస్థాన్ పురుషుల రాష్ట్రం" అని అసెంభ్లీ సాక్షికా తెలిపారు. ఈ వ్యాఖ్యలప రాష్ట్రంలోని మమహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం