Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు : ఆమ్ ఆద్మీ షో

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (10:06 IST)
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం చేపట్టారు. ఇందులో మొత్తం ఉదయం 10 గంటల వరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 84 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 
 
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ 18 సీట్లలో, అకాలీదళ్ 4, బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ట్రెండ్స్‌ను చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాయమైందని చెప్పొచ్చు. అయితే, ఈ ఎన్నికల్లో హేమా హెమీలు దారుణంగా విఫలమైనట్టు తెలుస్తుంది. 
 
లంబీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ వెనుకంజలో ఉన్నారు శిరోమణి అకాలీదళ నేత గనివీ కౌర్ మంజిత ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఫలితాల మేరకు 84 చోట్ల ఆప్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పాటియాలా అర్బన్ స్థానం నుంచి పోటీ చేసిన పంజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓటల్లు దరికి చేరనివ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments