Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో దారుణం.. 25 ఏళ్ళ యువతిపై సామూహిక అత్యాచారం

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (13:14 IST)
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 25 ఏళ్ళ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె ప్రతిఘటించబోతే ఆమె శరీరంలోకి బాటిల్ పంపించారు. నాగౌర్ జిల్లా గంగ్వా గ్రామనాకి చెందిన దళిత మహిళ జనవరి 19న పొలానికి వెళ్ళింది.
 
అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రయత్నాన్ని ఆమె అడ్డుకోగా వారు గాజు సీసాను ఆమె సున్నిత భాగాల్లోకి చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన ఎవరికైనా చెప్తే మరింత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
 
నిందితుల బెదిరింపులకు భయపడిన మహిళ మొదట ఆస్పత్రిలో చేరి చికిత్స పొందింది. సోమవారం జనవరి 25న పర్బత్ సర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితులైన పంచూరం జాట్, కనారామ్ జాట్, శ్రావన్ గుర్జర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments