Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో చిత్తుగా ఓడిన బీజేపీ...

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (08:51 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కోల్పోయిన బీజేపీకి... తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా తేరుకోలేని షాక్ తగిలింది. 
 
రాజస్థాన్‌‍లో ఆరు కార్పొరేటర్ స్థానాలకు, ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు, 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా అత్యధిక స్థానాలను సొంతం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. 
 
ఆరు కార్పొరేటర్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా, నాలుగు కాంగ్రెస్, రెండు బీజేపీ గెల్చుకున్నాయి. ఆరు జిల్లా పరిషత్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి గెల్చుకున్నారు. 
 
ఇక 21 పంచాయతీ సమితి స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించగా, కాంగ్రెస్ 12, బీజేపీ 8, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. ఈ ఫలితాలు రాష్ట్ర బీజేపీ నాయకులకు ఒకింత షాక్‌కు గురిచేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments