Webdunia - Bharat's app for daily news and videos

Install App

38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలిక వివాహం.. రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి..?

Webdunia
బుధవారం, 24 మే 2023 (13:03 IST)
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఓ కుటుంబం 38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేసింది. రూ. 4.50 లక్షలకు కొనుగోలు చేసిన ఆ కుటుంబం ఈ నెల 21న 38 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ హత్య కేసులో కుటుంబ సభ్యులు కొందరు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిందితుడి కుటుంబం మానియాలో స్థిరపడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి ఇంటిపై దాడిచేసి బాలికను కాపాడారు. బాలికను రూ. 4.50 లక్షలకు విక్రయించినట్టు ఆమె తండ్రి అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న నిందితుడిని గాలించే చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments