చెట్టుకొమ్మ విరిగిపడి చిన్నారి మృతి.. నిద్రలోనే తిరిగి రాని లోకాలకు..

Webdunia
బుధవారం, 24 మే 2023 (12:15 IST)
హనుమకొండ జిల్లాలో చెట్టుకొమ్మ విరిగిపడి చిన్నారి మృతి చెందింది. చెట్టుకొమ్మ విరిగిపడి నిద్రలోనే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో కన్న రజిత సురేందర్‌లకు ఓ కుమారుడు, ఓ కుమార్తె వున్నారు. 
 
తొమ్మిదేళ్ల కూతురు శ్రీజ ఇంటి ముందు వేప చెట్టు కింద మంచంపై పడుకుంది. ఇవాళ తెల్లవారుజామున అకస్మాత్తుగా వేపచెట్టు నుండి కొమ్మ విరిగి నిద్రపోతున్న శ్రీజపై పడింది. ఈ ఘటనలో ఆ చిన్నారి నిద్రలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments