Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రభుత్వంపై రాహుల్ చురకలు

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:23 IST)
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 'కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అయినా ప్రధాని మోడీ నాయకత్వంలో మన దేశం కరోనాపై పక్కా ప్రణాళికతో పోరాడుతోంది' అంటూ కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్‌ ద్వారా రాహుల్‌ స్పందిస్తూ.. పక్కా ప్రణాళికతో మోడీ ప్రభుత్వం చేసిన పోరాటం వల్ల దేశం అగాధంలోకి కూరుకుపోయిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిడిపి 24 శాతం పడిపోయిందని విమర్శించారు.

12 కోట్ల ఉద్యోగాలు పోయాయని అన్నారు. అదనంగా మరో 15.5 లక్షల లోన్లు నిరర్థకంగా మారిపోయాయని చెప్పారు. ప్రపంచంలోనే ప్రతి రోజు అతి ఎక్కువ కరోనా కేసులు, మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి, కొన్ని మీడియా సంస్థలకు మాత్రం 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments