Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రభుత్వంపై రాహుల్ చురకలు

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:23 IST)
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 'కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అయినా ప్రధాని మోడీ నాయకత్వంలో మన దేశం కరోనాపై పక్కా ప్రణాళికతో పోరాడుతోంది' అంటూ కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

ట్విట్టర్‌ ద్వారా రాహుల్‌ స్పందిస్తూ.. పక్కా ప్రణాళికతో మోడీ ప్రభుత్వం చేసిన పోరాటం వల్ల దేశం అగాధంలోకి కూరుకుపోయిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిడిపి 24 శాతం పడిపోయిందని విమర్శించారు.

12 కోట్ల ఉద్యోగాలు పోయాయని అన్నారు. అదనంగా మరో 15.5 లక్షల లోన్లు నిరర్థకంగా మారిపోయాయని చెప్పారు. ప్రపంచంలోనే ప్రతి రోజు అతి ఎక్కువ కరోనా కేసులు, మరణాలు మన దేశంలో నమోదవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి, కొన్ని మీడియా సంస్థలకు మాత్రం 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments