మీ కోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి : రాహుల్ గాంధీ

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (14:42 IST)
కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం ప్రజల కోసం తన ఇంటి తలపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన శనివారం వాయనాడ్ లోక్‌సభ పరిధిలోని కాల్పెట్టలో రోడ్‌షో నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, తనను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ నా ఇంటి తలుపులు తెరిచివుంటాయి. పార్టీలు, సిద్ధాంతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ తాను అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. 
 
కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్, అమెథీ స్థానాల నుంచి పోటీ చేశారు. ఇందులో వాయనాడ్ నుంచి గెలుపొందగా, అమేథీలో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments