Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి సానుభూతిని తెలిపిన రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (12:02 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మరణించిన వార్త నిజంగానే ఎంతో బాధించింది. ఈ కష్టకాలంలో ప్రధాని మోడీ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ప్రేమను తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. 
 
అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ట్విట్టర్‌లో తమ సంతాపం తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. ప్రధాని మోడీకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. 
 
కాగా వందేళ్ల వయసున్న ప్రధాని మోడీ హీరాబెన్ శుక్రవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీ పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments