ప్రధాని మోడీకి సానుభూతిని తెలిపిన రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (12:02 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మరణించిన వార్త నిజంగానే ఎంతో బాధించింది. ఈ కష్టకాలంలో ప్రధాని మోడీ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ప్రేమను తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. 
 
అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా ట్విట్టర్‌లో తమ సంతాపం తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన సంతాపాన్ని తెలిపారు. ప్రధాని మోడీకి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. 
 
కాగా వందేళ్ల వయసున్న ప్రధాని మోడీ హీరాబెన్ శుక్రవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీ పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments