Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల కుటుంబాలను ఆదుకోండి.. ఇంకెన్నిసార్లు సారీ చెప్తారు?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:54 IST)
ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వకుండా.. వారిపై పెట్టిన పోలీసు కేసులను వెనక్కి తీసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. ప్రధాని ఇంకెన్ని సార్లు క్షమాపణలు చెబుతారు? అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. 
 
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
అలాగే రైతు అంశంపై లోక్ సభలో మాట్లాడిన రాహుల్.. రైతులకు హక్కులు కల్పించాలని, మృతి చెందిన అన్నదాతల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
సాగు చట్టాలపై జరిపిన పోరాటంలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని లోక్ సభలో రాహుల్ పేర్కొన్నారు. ఆ రైతుల వివరాలను సభకు ఆయన అందజేశారు. మృతుల్లో 400 మంది రైతులు పంజాబ్ కు చెందిన వారని, 70 మంది హర్యానాకు చెందిన వారని రాహుల్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments