Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీ-20 శిఖరాగ్ర సదస్సు.. 500 వంటకాలు.. బంగారు, వెండి పూత..?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:34 IST)
జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబైంది. ఢిల్లీ నగరం అంతటా రోడ్డు జంక్షన్లు, రోడ్డు పక్కన భవనాలు సుందరీకరించబడ్డాయి. విదేశీ నేతల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రజలకు నాలుగు రోజుల సెలవులు ఇచ్చారు. శని, ఆదివారాల్లో ఢిల్లీలో ట్యాక్సీలు, ఆటోల నిర్వహణపై ఆంక్షలు విధించారు. 
 
భద్రత కోసం 2 లక్షల మంది భద్రతా బలగాలను మోహరించారు. సైన్యం సిద్ధంగా వుంది. విదేశాల నుంచి వచ్చే నేతల కోసం 500 రకాల వంటకాలతో విందు సిద్ధం చేశారు. బంగారం, వెండి పూత పూసిన పాత్రలలో ఆహారాన్ని అందిస్తారు.
 
విదేశీ నేతలను భద్రతా బాధ్యతలను 17 మంది కేంద్ర మంత్రులకు అప్పగించారు. జి-20 సదస్సు దృష్ట్యా ఢిల్లీలోని కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 
 
నేరాల నివారణకు కృత్రిమ మేధస్సు సాయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు పర్యటించే ప్రాంతాల్లో 5000 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments