Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకను మింగిన కొండచిలువ.. కదల్లేక కష్టాలు పడింది.. చివరకు..?

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:48 IST)
వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కొండ చిలువను అటవీ శాఖ అధికారులు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. రామ్ పూర్ జిల్లాలోని సిహారి గ్రామంలో ఆదివారం నాడు ఓ భారీ కొండచిలువ కనిపించింది. అప్పుడే ఏదో జీవిని మింగినట్లుగా కనిపించగా.. కదల లేకుండా పోయింది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఈ కొండా చిలువ కనిపించింది.
 
సాధారణంగా తినే జంతువు కంటే మరేదో జంతువును మిగిందని స్థానికులు భావించారు. కనీసం కదలడానికి కూడా ఆ కొండ చిలువకు వీలు కాలేదు. ఆ కొండచిలువను చూస్తూ స్థానికులు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 
 
డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సిహారి గ్రామంలో ఆ కొండచిలువ కనిపించింది. మా టీమ్ కొండ చిలువను పరిశీలించి.. స్థానికంగా ఉన్న అడవిలో వదిలిపెట్టి వచ్చారు. ఆ కొండచిలువ మేకను మింగినట్లు ఉంది. అందుకే కదలలేకపోయిందని చెప్పారు. ఆ కొండ చిలువను ఓ ట్రాక్టర్‌లో వేసుకుని  తరలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments