Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూనివర్సిటీలలో అక్టోబరు చివరి నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:44 IST)
ప్రతిభ, ప్రవేశ పరీక్షల ఆధారిత అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని, నవంబరు 1 నుంచి డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని దేశంలోని అన్ని యూనివర్సిటీ లను యూజీసీ ఆదేశించింది.

ఈ మేరకు యూజీసీ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.

ఒకవేళ ఏవైనా పరీక్షల ఫలితాల విడుదలలో జాప్యం జరిగితే నవంబరు 18 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారం భించుకోవచ్చని వర్సిటీలకు యూజీసీ సూచించింది యూజీసీ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మిగిలిపోయిన సీట్లను వర్సిటీలు నవంబరు 31లోపు భర్తీ చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments