Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం... ఆపై హత్య చేసి మృతదేహం దగ్దం

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (10:42 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేశారు. పిమ్మట మృతదేహాన్ని దగ్ధంచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లా పంత్రా ప్రాంతంలో రెండు రోజుల కిందట 15 యేళ్ళ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ పిమ్మట మృతదేహాన్ని దగ్ధం చేశారు. 
 
ఈ క్రమంలో చతా గోవింద్‌పురా గ్రామంలో పాక్షికంగా దహనమైన మృతదేహం ఒకటి ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఇదిలావుంటే, సోమవారం కిడ్నాప్‌కు గురైన బాలిక ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో పంత్రా పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments