Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం.. తల్లిదండ్రుల కంటి ముందే కుమారుడి..?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (18:47 IST)
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. పంజాబ్‌లో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. పాత కక్షల కారణంగా ఓ యువకుడిని కొందరు దుండగులు బుధవారం దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. కపుర్తలాకు చెందిన హర్ దీప్ సింగ్ (22) అనే యువకుడిపై కొందరు దుండగులు హత్య చేసి ఇంటి ముందే పడేశారు. 
 
తల్లిదండ్రుల కళ్ల ముందే ఇంటి ముందు పడేసి కుమారుడిని చంపేశామని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. బాధితుడి తండ్రి గురునామ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి కబడ్డీ ప్లేయరని ప్రాథమిక విచారణలో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments