Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. యువతికి బ్యాండ్ మేళాలతో స్వాగతం

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (16:35 IST)
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై తర్వాత అత్యధిక కేసులు పూణే నగరంలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. పూణేలో కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నాయి.

కరోనా వైరస్ సోకి హాస్పిటల్‌కి వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నజాబితాలో పూణే, సూరత్, కోల్‌కతా. ఢిల్లీ, చెన్నై. ముంబై, అహ్మదాబాద్ ఉన్నాయి. 
 
ఇక కరోనా కారణంగా ఆస్పత్రిలో వున్న వారు.. వారి తరపు బంధువులు ఏ క్షణంలో ఎలాంటి వార్తా వినాల్సి వస్తుందోనని జడుసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి కరోనా చికిత్స తీసుకుని ఇంటికి వచ్చింది. డిశ్చార్జ్ అయి ఇంటి రావడంతో ఆ యువతి తల్లిదండ్రులు నానా హంగామా చేశారు.

ఆ యువతి వీధి చివర ఉండగానే ఇంటివద్ద బ్యాండ్ మేళాలు మోగించారు. ఆమె సోదరి తీన్మార్ స్టెప్పులు వేస్తూ సోదరికి స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments