Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్ బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:15 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. సంరక్షణా కేంద్రంలో విద్యాభ్యాసం చేసే బాలికలకు మత్తుమందిచ్చి విటుల వద్దకు పంపుతున్న వికృత చర్య ఒకటి వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీ రాష్ట్రంలోని డియోరియో జిల్లాలో బాలికల సంరక్షణ కేంద్రం ఒకటి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థినిలు ఉంటూ చదువుకుంటున్నారు. ఈ కేంద్రంలో ఉండే అమ్మాయిలకు మత్తుమందిచ్చి విలాసవంతమైన విటుల దగ్గరకు పంపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఈ కేంద్రం నుంచి తప్పించుకున్న 11 యేళ్ళ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ, వింధ్యవాసిని మహిళ, బాలిక సంరక్షణ కేంద్రంలో ఈ రాకెట్ జరుగుతున్నట్టు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో ఈ కేంద్రం డైరెక్టర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments