Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోపిడీకి వెళ్లి.. మహిళపై అత్యాచారం చేశాడు..

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (14:02 IST)
మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో దోపిడీకి వచ్చిన ఓ దుండగుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) బెంగళూరులోని ఓ ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆ డబ్బు సరిపోక రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో ఓ మహిళ ఇంట్లో దొంగతానికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఆ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. దీన్ని అదనుగా తీసుకుని.. దేవరాజ్ ఒంటరి మహిళ ఇంట్లోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దేవరాజ్‌పై ఆరు కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments