Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య మసీదు రూపశిల్పిగా ప్రొఫెసర్ అక్తర్

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (21:07 IST)
అయోధ్యలో సున్నీ వక్ఫ్ బోర్డు నిర్మిస్తున్న మసీదుకు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్గా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎంపికయ్యారు. ఆర్కిటెక్చర్ విభాగాధిపతిగా ఉన్న ఎస్ఎం అక్తర్.. విశ్వవిద్యాలయంలో పలు భవనాల నిర్మాణంలో అనుభవంతో పాటు దిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు.
 
 అయోధ్య ధన్నీపుర్లో నిర్మించే మసీదు రూపకర్తగా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగాధిపతి ఎస్ఎం అక్తర్ నియమితులయ్యారు. ఈ మసీదును ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ నిర్మించనుంది.
 
ఈ ప్రాజెక్టులో తన విద్యార్థులు కూడా భాగస్వాములు అవుతారని అక్తర్ వెల్లడించారు. "ప్రపంచవ్యాప్తంగా నా వద్ద అభ్యసించిన ఆర్కిటెక్టులు వెయ్యి మందికిపైగా ఉన్నారు. వాళ్లు నాతో కలిసి ఈ ప్రాజెక్టులో భాగమవుతారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తాం. ఇది వారికి గొప్ప అనుభవంగా ఉంటుంది."- ప్రొఫెసర్ అక్తర్, జామియా మిల్లియా విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments