Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరిడీ సాయి సేవలో ప్రధాని నరేంద్ర మోదీ...

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (16:05 IST)
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. షిర్డీ సాయిబాబా మహా సమాధి శతాబ్ది ఉత్సవాల సందర్శంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మోదీకి జ్ఞాపికను బహుకరించారు. 
 
శతాబ్ది ఉత్సవాల స్మారకంగా వెండి నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు. ప్రధాని వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను మోదీ అందజేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments